వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.