Home » Facebook
గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద డిజిటల్ మీడియా కంపెనీలు తమ వెబ్సైట్లను అప్డేట్ చేయడం ప్రారంభించాయి. భారత కొత్త సోషల్ మీడియా నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదు అధికారులను సదరు సంస్థలు నియమించాయి.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఇకపై లైక్ కౌంట్ హైడ్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్, ఇన్ స్టాలో పోస్టులు, వారి ఫొటోలను ఎంతమంది లైక్ కొట్టారో సంఖ్య కనిపించదు.
Revised IT rules: కేంద్రం గైడ్లైన్స్పై డిజిటల్ ఫ్లాట్ఫామ్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్ స్పందించాయి. కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం కొన్ని గంటల ముందే.. ఈ రెండు పెద్ద సంస్థలు తమ సమ్మతిని తెలిపాయి. డిజిటల్ కంటెంట్ కట్టడి కోసం కేంద్�
Facebook : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ కార్యకలాపాలు మాత్రం ఆపటంలేదు.లాక్ డౌన్ కష్టాలు వెళ్లబోసుకుంటూ ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బంధువున లక్షరూపాయలకు మోసంచేసిన ఘటన ముంబై లో వెలుగు చూసింది. ముం
సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో చనువుగా ఉన్నాడో పోలీసు అధికారి ఆ పరిచయంతో మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి ఉద్యోగంలో ప్రమోషన్లను, అవార్డులను పోగొట్టుకున్నాడు.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ఫీడ్లో ఆటో ప్లే వీడియోలతో విసిగిపోయారా? స్క్రోల్ చేసినప్పుడుల్లా అందులోని వీడియోలు ఆటో ప్లే కావడం ఇబ్బందిగా ఫీలవుతున్నారా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. త్వరలో ఆర్టికల్ పాప్ అప్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ పాప్ అప్ ఫీచర్ ద్వారా యూజర్లు ఫేస్ బుక్ లో ఆర్టికల్ ఓపెన్ చేయకుండానే షేర్ చేసుకోవచ్చు.
సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.
కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి నుంచి రూ.14లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు.
కోవిడ్ -19 రెండవ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాక, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు ఈ పరిణామంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు..