Home » Facebook
Call Girl : మహిళపై ఆగ్రహంతో ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. Call Girl అంటూ పోస్టు చేయడంతో..ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. విసిగివేసారిన ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సైబర
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్ డేటా ప్రైవసీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్ల ప్రైవసీ డేటాను చాటుగా గమనిస్తోందని పేరంట్ కంపెనీ ఫేస్ బుక్ పై దావా నమోదైంది. ఇన్స్టా యూజర్ల మొబైల్ ఫోన్ కెమెరాల ద్వారా వారికి తెలియకు�
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే. భారత్ లో హేట్ స్పీచ్ పాలసీని మార్చినట్టు వ
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కొన్ని రోజులు FB అకౌంట్లు వాడటం మానేస్తే.. డబ్బులు చెల్లిస్తుందంట.. ఫేస్ బుక్ అకౌంట్లు కొన్నిరోజులు యూజర్లు వాడకుండా ఉంటే 120 డాలర్ల వరకు (రూ.8,852)వరకు చెల్లిస్తుందంట.. అదేంటీ ఫే�
భారత్ లో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్బుక్ నిషేధం విధించింది. ఇకపై ఫేస్ బుక్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి
సాధారణ ప్రజల పేరుతోనో, సెలబ్రిటీల పేరుతోనో, లేదా వారి బంధువులు లాగా సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు సృష్టించి సైబర్ నేరగాళ్లు మోసం చేయటం మనం ఇన్నాళ్లూ చూస్తూ ఉన్నాం. కానీ పోలీసు అధికారి పేరుతోనే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచి అతని ఫ్రెండ్స్ , �
సోషల్ మీడియా వ్యసనంగా మారుతోంది. వ్యవహారం ఏ రేంజ్ కు వెళ్లిదంటే యువత దారి తప్పుతోంది. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్ లతో యువత కాలం గడిపేస్తో�
‘జనాతాగ్యారేజ్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘‘ఆపద అని తెలిస్తే ఎగబడిమరీ వెళ్లిపోతున్నాం.. ఇది మా జనతాగ్యారేజ్ నెంబర్, ఏ కష్టమొచ్చినా ఫోన్ చేయండి’’ అనే డైలాగ్స్ చెప్తాడు. ఈ మాటలు నటుడు సోనూ సూద్కు చక్కగా సరిపోతాయి. ఇప్పటివరకు కొన్ని వేల మం�
హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు ఫేస్బుక్ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు ఢిల్లీలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ గా వున్న 49ఏళ్ళ అంఖి దాస్ తెలిపారు. తనను చంపుతామని బ�
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్ల�