Home » families of the deceased
గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలో ఒడిశా కూలీల మృతి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.