Home » Film Industry
సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే నలిగిపోతుందని మనం తరచుగా వింటూ ఉంటాం. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నేపాటిజంపై తీవ్ర విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చాలా మంది సెలబ్రిటీలు ఈ నేపాటిజంపై తీవ్ర వి�
కరోనా.. సినీ పరిశ్రమను అతలాకుతలం చేసి పారేసింది.. కోలుకోలేని దెబ్బ తీసింది.. సినీ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఎప్పుడూ సందడిగా ఉండే థియేటర్లు ఇప్పుడు బోసిపోతున్నాయి..
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో లక్షలలో కేసులతో రోజుకో మలుపు తిరుగుతూ ప్రాణాలను బలి తీసుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి జరుగుతున్నట్లుగా రోజువారీ పా�
చందనపు దొంగ వీరప్పన్ ఉండే సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్లు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
Raai Laxmi about Casting Couch: హాలీవుడ్లో మొదలైన ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇండియాలోనూ పలు భాషల సినీ పరిశ్రమల్లో పెను సంచలనం రేపింది. మౌనంగా ఉండిపోయిన నటీనటులెందరో ధైర్యంగా తమకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పారు. ఇండస్
బోల్డ్ మూవీస్, స్టేట్మెంట్స్తో సంచలన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల కోసం పూణే నుంచి ముంబైకి మకాం మార్చుదాం అని నిర్ణయం తీసుకుంటే..చాలా మంది వ్యతిరేకించారని, అక్కడకు వెళితే..అత్యాచారం చేస్తారని చెప్ప�
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరివేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం(జూలై 29,2020) సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్లో తన ఇంట్లోనే అశుతో
యావత్ ప్రపంచంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మహా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఇండస్ట్రీలో షూటింగుల నుంచి రిలీజుల దాకా ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యే సమయానికి విడుదలకు సిద్ధమైన సినిమాలు దాదాపు పాతిక ఉంటే.. సెట్స
సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. సినిమా పరిశ్రమ విషయానికొస్తే పలువురు సెలబ్రిటీల పేర్లు లేదా ఆయా సంస్థల పేర్లు చెప్పి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న