Home » fire
Mumbai Fire Accident : దక్షిణ ముంబైలోని సెంట్రల్ సిటీ సెంటర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆదివారం ఉదయం మంటలు కంట్రోల్ కు వచ్చాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు
Mahesh murder : విజయవాడలో కలకలం రేపిన మహేశ్ మర్డర్ కేసులో సస్పెన్స్ వీడుతోంది. మహేశ్పై తుపాకీతో కాల్పులు జరిపింది ఓ సుపారీ గ్యాంగ్ అని తేలింది. ఐతే.. అతన్ని ఎవరు చంపించారు? హత్యకు ఎవరు సహకరించారన్న విషయాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. పోలీసులు.. అన్ని కో�
NCP leader burnt alive మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే సజీవ దహనం అయ్యారు. బుధవారం సాయంత్రం నాసిక్ లోని పింపల్గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చ�
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర
Wanted to marry minor : మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ..ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాలిక తండ్రిని బెదిరించేందుకు ఫైరింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Jharoda Majra ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్ప
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం జగన్ కు లేఖ రాసినట్టు చెప్పారు. హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై ప్రభుత్వ�
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సగం కాలిపోయిన పరిస్ధితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం లోని జాతీయరహాదారి 44(NH44) పై మిడుతూరు గ్రామం సమీపంలోని AMOGH ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉండే టాయిలెట�
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్
టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లళ్లో జరుపుకోవాలని చెప్పడంపై కమలనాథులు తప్పుబట్టడంపై �
విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు వేణుగోపాల్ రెడ్డి శానిటైజర్ చల్లి కారుకు నిప్పుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డిని వ్యాపారంలో గంగాధర్ దంపతులు కృష్ణారెడ్