fire

    అల్లుడ్ని సజీవ దహనం చేసిన అత్తింటివారు

    November 24, 2020 / 10:59 AM IST

    software engineer killed in jagtial district : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేయించాడనే అనుమానంతో ఇంటి అల్లుడ్ని అత్తింటి వారు సజీవదహనం చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. మల్యాలమండలం బల్వంతపూర్ శివారు లో ఉన్న మంజునాధ ఆలయ గదిలో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్,

    బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ : బండి సంజయ్

    November 20, 2020 / 01:34 PM IST

    Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్..బీజేపీపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నట్లు పేర్కొ�

    సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది : బండి సంజయ్

    November 19, 2020 / 01:25 PM IST

    Bandi Sanjay fire CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం (నవంబర్ 19, 2020) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్.. ఎంఐఎంకు కొమ్ము క�

    దీపావళి పూజ చేస్తున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రేపిస్ట్

    November 16, 2020 / 10:42 AM IST

    rajasthan woman: దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసుకుని, స్వీట్స్ తిని, టపాసులు కాల్చుకుంటూ ఆనందోత్సాహాలతో ఉంటే.. ఆ మహిళ మాత్రం ఆగ్నికి బలైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 37ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు రేపిస్ట్. ఈ ఏప్రిల్‌లో లేఖ‌రాజ్ అనే వ�

    172రోజుల తర్వాత…అసోం గ్యాస్ బావి మంటలు ఆర్పివేత

    November 15, 2020 / 09:13 PM IST

    Fire Doused Completely After Over 5 Months అసోంలోని బాగ్జన్ గ్యాస్ బావిలో దాదాపు ఆరు నెలల క్రితం ఎగిసిపడిన మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు ఆదివారం(నవంబర్-15,2020)అయిల్ ఇండియా తెలిపింది. తూర్పు అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఉన్న గ్యాస్ బావిలో మంటలు ఎగిసిపడి నిరంతరాయంగా �

    కరోనా ఆసుపత్రిలో మంటలు.. పది మంది మృతి

    November 15, 2020 / 08:33 AM IST

    కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు అందులో ఉండగా.. 10 మంది మృతి చెందారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయప

    టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారు : కిషన్ రెడ్డి

    November 10, 2020 / 06:58 PM IST

    kishanredddy fires trs : టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దుబ్బాకలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని చెప్పారు. పాలకులు,

    ఘజియాబాద్ మురికివాడలో భారీ అగ్రిప్రమాదం

    November 4, 2020 / 08:13 AM IST

    Fire Breaks Out At Slums In Ghaziabad ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్‌లోని సహిబాబాద్ ప్రాంతంలోని భూపురా కృష్ణ విహార్ మురికివాడలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భూపురా కృష్ణ విహార్ ఏరియాలోని 200 మురికివాడలు అగ్నికి ఆహుతయ్యాయి. మురికివాడలో �

    హైదరాబాద్ లో రైలు తగలబడింది

    November 3, 2020 / 06:26 PM IST

    భార్య..అత్తమామలతో కలిసి కన్నతల్లికే నిప్పు పెట్టిన కొడుకు

    November 2, 2020 / 05:00 PM IST

    UP mother Fire By Son : చనిపోయాక తలకొరివి పెట్టాల్సి కొడుకు ఓ తల్లికి బతికుండగానే నిప్పుపెట్టాడు. భార్య..అత్తమామల సహకారంతో కన్నతల్లికే నిప్పు పెట్టాడో కసాయి కొడుకు. మంటల్లో కాలిపోయిన ఆ తల్లి చావు బతుకులతో పోరాడుతున్న ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేస�

10TV Telugu News