Home » flood victims families
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులు అందించాలని సూచించారు. సహాయ కార్యక్రమాలకై జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేయాలని కే�