Former DGP Jayachandra

    Telangana : బీజేపీలో చేరిన ఏపీ మాజీ డీజీపీ జయచంద్ర

    June 29, 2023 / 02:32 PM IST

    బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి రిటైర్డ్ డీజీపి ఎస్.కె.జయచంద్ర, వారి కూతురు పాయల్ నేహాలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా.నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది.

10TV Telugu News