Home » france
ఏపీ సీఎం జగన్…కుమార్తె కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. 2020, ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఆయన సతీసమేతంగా పయనం కానున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డికి సీటు లభించింద�
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని వైద్య నిపుణుల నొక్కి చెబుతున్నారు. ఆలింగనలు, షేక్ హ్యాండ్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరంతో కూడ
భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. అదే రాఫెల్ యుద్ధ విమానం. అధునాత రాఫెల్ విమానాలు కొన్ని గంటల వ్యవధిలో భారత్ లో కాలు మోపబోతున్నాయి. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాలు ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు విధించారు. అంబాలా ఎయిర్ బేస్
మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావర
కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల
కరోనా మహమ్మారి వలన గత మూడు నెలలుగా థియేటర్స్ మూతపడ్డ సంగతి తెలిసిందే. వీటితో పాటు షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే విదేశాలలో మాత్రం సినిమా హాళ్లు ఓపెన్ చేసేందుకు ప్�
Russia, Germany, Thailand, France, Spain, Uzbekistan and Kazakhstan దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. మే15 నుంచి కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 64 ఎయిరిండియా విమానాలను మే నుంచి మే 13వరకూ 12దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చే పనిలో ఉంద
ఫ్రాన్స్ నుంచి చైనీస్ ఎంబస్సీ యునైటెడ్ స్టేట్స్ కు కౌంటర్ విసురుతూ ఓ యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేసింది. “Once Upon a Virus” అనే పేరుతో ఒక నిమిషం 38 సెకన్ల పాటు ఉన్న వీడియోలో అమెరికాకు ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ పట్టించులేదన్నట్లు చెప్పింది. ఆ తర్�
కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14