Home » france
కరోనా వైరస్ నివారణలో భాగంగా కష్టపడుతున్న డాక్టర్లను ప్రపంచవ్యాప్తంగా దేవుళ్లుగా భావిస్తున్నారు. అయితే కరోనా వైరస్ బారిన పడ్డ ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతుంది. ఈ ఘటన ఫ్రాన్స్లో చోటు చేసుకోగా.. ఫ్రెంచ్ ఫుట్బాల్లో భాగంగా �
విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కరోన�
ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. పొరుగు దేశంపై కాదు. ఉగ్రవాద సంస్థలపై అంతకన్నా కాదు. కానీ ఫ్రాన్స్ దేశం ఎవరి మీదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశానికి రాజైనా..హరవీర భయకంగా యుద్ధంచేసే వీరుడైనా మంచంపై పడుకుని హాయిగా నిద్రపోయే టైమ్ లో మంచంల
ఫ్రాన్స్లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు ఒకరు మృతిచెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనాలో ఇప్పటివరకూ వైరస్ బారినపడి 1,500 మందికి పైగ�
రూల్స్ పాటించకపోతే ఎంతటి వాడికైనా దెబ్బ తప్పదు అని ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ రోజుల్లో దేని గురించి తెలుసుకోవాలి అన్నా గూగుల్ని ఆశ్రయిస్తాం కదా? ఆ గూగుల్కే జరిమానా విధించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. జనరల్ డేటా ప్రొటెక్షన్
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది డసాల్ట్ ఏవియేషన్ నుండి ఇవాళ(అక్టోబర్-8,2019)అధికారికంగా భారత్ కు అందింది. భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించేందుకు రక�
భారత జాతిపిత పూజ్య బాపూజీకి విదేశాలలో అరుదైన గౌవరం లభించింది. మహాత్ముడి అడుగుజాడలు..ఆయన ఆదర్శాలు ప్రపంచానికే ఆదర్శనీయమైనవిగా ప్రపంచాధినేతలు సైతం కీర్తించారు. భారతదేశ స్వాతంత్ర్యం సమరంలో అహింసా, శాంతి ఆయుధాలుగా గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా �
సోమవారం(ఆగస్టు-27,2019)ఫ్రాన్స్ లో జీ-7సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. జమ్మూకశ్