Home » france
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ జీ-7 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సోమవారం(ఆగస్టు 26,2019) భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ
బహ్రెయిన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�
ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది. రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ ల�
ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనలో భాగంగా మొదటగా ఇవాళ(ఆగస్టు-22,2019) పారిస్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పారిస్ లోని చార్లెస్ డీ గాలే ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి జేవై లీడ్రెయిన్, అక్కడి అధికారులు,న�
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నెలకొల్పి 130 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు ఆకాశాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఐకానిక్ టవర్ వద్ద పారిస్ ప్రభుత్వం కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో ఏర్పాటు చేసింది. 1889లో వరల్డ్ ఫెయిర్ ప్రదర్శన కోసం
కొన్ని కొన్ని ఘటనలు వింటే నవ్వొస్తుంది. నిజమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజమని తెలుసుకుంటే మాత్రం ఇదే వింతరా బాబూ అన్పిస్తుంది. గొర్రెలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన వార్త. ఏంటి గొర్రెలకు స్కూల్లో అడ్మిషనా? అవేమన్నా చదువుకుంటాయా? చదువుకుని ఉద�
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ప్యారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అంబానీపై మరో పిడుగు పడింది. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఫ్రాన్స్ మీడియా మరో వార్తతో సంచలనం రేపింది. ఆ ఒప్పందానికి అంబానీకి సంబంధాలున్నాయనే అర్థం వచ్చేలా పరోక్షంగా కథనాన్ని ప్రచురించింది. ఇందులో
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన అంశం రాఫెల్ డీల్. కేంద్రంలోని మోడీ సర్కార్ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చేసుకున్న రాఫెల్ డీల్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మోడీ సర్కార్