Home » Gang Rape
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపులకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. కేసును నీరుగార్చేందుకు సీఎంవో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Gachibowli Gayatri Case : సంచలనం రేపిన గచ్చిబౌలి గాయత్రి కేసు.. పోలీసుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. గచ్చిబౌలి సీఐ సురేశ్.. గాయత్రికి సహకరించారంటూ ఆమె తండ్రి, అక్క చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. 2020 నుంచి గాయత్రి తల్లి, అక్క ఇచ్చిన ఫిర్యాద�
సంచలనం రేపిన గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో గాయత్రి పాల్పడిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వీధుల్లోనే కాదు ఇంట్లోనూ ఆడపిల్లకు భద్రత లేకుండా పోయింది. రక్షణగా నిలవాల్సిన వారే వావివరసలు మరిచి కామంతో కాటేస్తున్నారు. తాజాగా అలాంటి దారుణం ఒకటి జరిగింది.(Father Rapes Daughter)
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారం జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. రేపల్లె అత్యాచార ఘటనపై రజిని ఆదివారం మీడియాతో మాట్లాడారు.
అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన రైలు దిగిన భార్యాభర్తలను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎర్రగొండపాలెం నుంచి తాపీ పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్తున్న దంపతులు అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్ వేటు పడింది.
మహారాష్ట్రలో పాశవిక ఘటన చోటు చేసుకుంది. తాళికట్టి అండగా ఉంటాడనుకున్న భర్త మృగంలా మారాడు.. తన పొలం యాజమాని, అతని సోదరుడితో భార్యపై అత్యాచారం చేయించాడు..
పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. గురుజాల రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఒడిషాకు చెందిన మహిళ(30)గా గుర్తించారు. మహిళతో పాటు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. మహిళపై
బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.