Home » Gang Rape
మహారాష్ట్రలోని థాణె జిల్లాలో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆ తర్వాత శారీరకంగా చిత్రవధకు గురిచేశారు. అత్యాచారం..
ప్రియుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన 15 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు...మరో ముగ్గురు వేర్వేరుగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన చత్తీస్ ఘడ్ లో జరిగింది.
ప్రేమించిన వ్యక్తి వేరోక యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడని ..అతడ్ని కేసులో ఇరికించేందుకు ఒక యువతి సామూహిక అత్యాచారం డ్రామా నడిపింది
మీరట్ జిల్లాలోని రోహ్తాలో మహిళకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఆమెపై సామూహికి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసు బాధితురాలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా�
పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది.
రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. దేశంలో ఎదో ఓ చోట ప్రతి రోజు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ విషయంలో ఇంట్లో వారిని కూడా నమ్మే పరిస్థితి లేకుండా తయారైంది. రక్షణ కల్పించాల్సిన సోదరులే తోడబుట్టిన వారిపై అఘాయి�
దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. పశువుల్లా మీద పడి కామ కోరికలు తీర�