Home » godavari river
ఆహా గోదారి పేరుతో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవమి కానుకగా.........................
పోలవరం-ధవళేశ్వరం మధ్య కొత్త ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రం సింగ్ షెకావత్ మాట్లాడుతూ..పోలవరానికి దిగువన గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమ వద్ద ఎలా�
సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలానికి వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరక�
ఉభయగోదావరి జిల్లాలని కలిపే ధవళేశ్వరం బ్యారేజ్ పై ఫోర్ వీలర్స్ వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. కేవలం టూ విల్లర్స్ని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు...ఎప్పటికప్పుడు పరిస్థితిని స�
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
ఉప్పొంగి ప్రవహిస్తున్న ఉగ్ర గోదావరి
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపట్టారు అధికారులు. దీంట్లో భాగంగ�
గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం నీటి మట్టం 61 అడుగులు దాటింది. దీంతో భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.
గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న భద్రాచలానికి భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 64 అడుగులు దాటే అవకాశాలు ఉండటంతో కలెక్టర్ కీలక ఆదే�
ఎడతెరిపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఏజెన్సీ ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. రహదారులు, బ్రిడ్జిలపై వరద పోటెత్తింది. గోదావరితో పాటు ఉప నదులూ ఉగ్రరూపం దాల్చాయి. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.