Home » google
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో మంచి స్మార్�
నిరుద్యోగుల కోసం Google వినూత్నంగా ఆలోచించింది. సరికొత్త మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. దీనికి Kormo Jobs App పేరు పెట్టింది. ఈ ఆండ్రాయడ్ యాప్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందని వెల్లడించింది. ఇండోనేషియా, బంగ్లాదేశ్ లో దేశాల్లో గూగుల�
ఆన్లైన్ ద్వారా సమాజంలోని ప్రముఖ వ్యక్తుల వివరాలను తెలుసుకోవడం చాలా సులభం. మరి సామాన్యుల సంగతేంటి? వారి వ్యక్తిగత, వ్యాపార వివరా లు గుర్తించడం ఎలా? దీనికోసం ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పీపుల
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతులు ఇచ్చేశాయి. లేటెస్ట్గా గూగుల్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూన్ వరకు వర�
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత
[lazy-load-videos-and-sticky-control id=”EoSw536NYrY”]
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడిం
మొబైల్ ఫోన్..అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. వ్యక్తిగత భద్రతకు అంతులేని ప్రమాదాలు తెచ్చిపెడుతోంది. తాజాగా అత్యంత ప్రమాదకరమైన 11 యాప్స్ను గూగుల్ సంస్థ తన యాప్ స్టోర్లో గుర్తించింది. ఈ యాప్స్ జోకర్ అనే మాల్వేర్ను యూజర్ల డివైస్ల�
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం దాని ప్లాట్ఫామ్లను మరింత సురక్షితంగా ఉంచే చర్యలను బలోపేతం చేస్తూ, గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 11 యాప్లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ యాప్లన్నింటిలో జోకర్ మాల్వేర్ అనే వైరస్ను గూగుల్ గుర్త�
లడఖ్ లో జరిగిన ఘర్షణల కారణంగా ఇటీవల ఇండియా.. చైనా పెట్టుబడులు .. ఆ దేశంతో మరేదైనా సంబంధం ఉన్న యాప్ ల సమాచారాన్ని పోగేసి 59యాప్ లను తీసేసింది. టిక్ టాక్ లాంటి అత్యంత రెవెన్యూ తెచ్చిపెట్టే యాప్ ను క్లోజ్ చేసినా చైనాకు భారీ స్థాయిలో నష్టం సంభవించిం�