Home » google
టిక్ టాక్ ను తరిమేశారు మనోళ్లు… స్వదేశీ యాప్ చింగారిని ఆదరిస్తున్నారు. చైనా యాప్ టిక్ టాక్ను దేశం నుంచి తరిమికొట్టేశారు.. చైనా యాప్స్ మనకొద్దు.. మన యాప్స్ ముద్దు అంటూ స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు. టిక్ టాక్ పై పెంచుకున్న మమకారాన్ని దేశ
Google ని కొత్తగా ఉపయోగించే వారు..లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్ గా డిలీట్ కానుంది. సెట్టింగ్స్ లో మార్పులు చేసినట్లు గూగుల్స్ సీఈవో సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచడ�
ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కల
కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.
Google తల్లి..మందు ఎలా తయారు చేసుకోవాలో చెప్పవా..ప్లీజ్. నీ రుణం తీర్చుకోలేము. మళ్లా అడగగం. ఒకేఒక్కసారి చెప్పేయ్. ఇక ఇతరుల సంగతి చూసుకుంటాం..అంటున్నారు. అవును..పాపం లిక్కర్ దొరకక మ
కరోనా కష్టకాలంలో తమ న్యూస్ పార్టనర్స్ ని ఆదుకునేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా న్యూష్ పబ్లిషర్స్ కి ఐదు నెలల పాటు యాడ్ సర్వీసింగ్ ఫీజు(ad serving fees)ను తమ యాడ్ మేనేజర్ లో వదులుకుంటున్నట్లు శుక్రవారం(ఏప్రిల్-17,2020)గూగుల్ ప్రకటించింది. �
కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాకింగ్ చేసేందుకు ప్రపంచ టెక్, సెర్చ్ ఇంజిన్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ ఒక స్పెషల్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రకటించాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని ట్రాక్ చ
గూగుల్ (AR)టెక్నాలజీతో మీకు చూడాలనుకున్న జంతువును ఇంట్లోనే చూడొచ్చు. లాక్ డౌన్ పీరియడ్ లో వినియోగదారులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యేందుకు గూగుల్ కొత్త ఆన్ లైన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల �