Government Secutiry

    నేతలకు షాక్ : వేర్పాటు వాదులకు సెక్యూరిటీ ఉపసంహరణ

    February 17, 2019 / 07:42 AM IST

    శ్రీనగర్ : పుల్వామా ఘటన అనంతరం జమ్మూ ప్రభుత్వం కొందరు వేర్పాటు వాద నేతలకు కల్పిస్తున్న భద్రత తొలగించింది. భారత్ లో ఉంటూ పరోక్షంగా పాకిస్తాన్ కు సహకరిస్తున్న 5 గురు జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద నేతలకు అక్కడి ప్రభుత్వం  భద్రత ఉపసంహరించింది. ప్

10TV Telugu News