Home » govt school
రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100
సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలోని ఓ స్కూల్లో టీచర్లు క్లాస్ రూమ్ లోనే తాగి తందనాలడారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన సాక్షాత్తు టీచర్లు క్లాస్ రూమ్ లో మద్యం తాగి నానా హడావిడి చేసిన ఘటన స్థానికంగా సంచలన కలిగించింది.&n
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
గవర్నమెంట్ స్కూల్ లో రోజూ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పే టీచర్ కి ఇంగ్లీష్ చదడమే రాదని తెలిసి దేశం షాక్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో వెలుగుచూసిన ఈ ఘటనతో దేశ ప్రజలు అవాక్కయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాలోని సికిందర
చిట్టి చేతులు గట్టి పనిని తలపెట్టాయి. సమస్యలు ఉన్నాయనీ బాధపడుతూ కూర్చుంటే అది సమస్యగా మిగిలిపోతుంది. నలుగురు ఏకమైతే సమస్య హుష్ కాకి అని ఎగిరిపోతుందని నిరూపించారు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. ఒక పక్క చదువు..మరోపక్క నీటి సమస్యలను అధిగ�
భారత్ లో ఎంతోమంది పేదలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. స్కూల్లో చదువుకుంటునే ప్రభుత్వం పెట్టే మధ్యాహ్నా భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు స్కూల్ వచ్చే ఈ పేద పిల్లలంతా మధ్యాహ్నాం 1 గంటకు పెట్టే భోజన సమయం వరకూ ఖాళీ కడుపుతోనే