Govt shcools

    నేను ఖర్చు పెట్టేది.. నా రాష్ట్రంలోని పిల్లలపైనే: జగన్

    May 27, 2020 / 08:05 AM IST

    విద్యారంగ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. మూడో రోజు ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు, అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా ఉన్న�

10TV Telugu News