Home » Govt
ఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు. మదర్సాల్లో బయటి వ్యక్తుల్ని టీచర్లుగా �
తక్కువ ఖర్చుతో ఉత్తమమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో మనం మరింత ముందుకు రావాలి. అయితే ఈ పనిలో సమయం అనేది చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. నిజానికి సమయమే అతిపెద్ద పెట్టుబడి. కాకపోతే ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇది చా�
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వ�
ఆన్లైన్ గేమ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులూ కొల్లగొడుతున్నాయి. గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటుంటే, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులోనూ ఆన్లైన్ రమ్మీ గేమ్కు అలవాటైతే బోలెడంత డబ్బు పోగొట్టుకోవాల్�
‘ఓవర్ ద కౌంటర్’ విధానంలో ఔషధాలు అమ్మేలా కొత్త చట్టం రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపు నుంచి మందులు కొనుగోలు చేయవచ్చు. అలాగని అన్ని రకాల మందులు కొనుగోలు చేసేందుకు వీల్లేదు.
గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్పై అందిస్తున్న రూ.200 సబ్సిడీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఉజ్వల పథకం కింద సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఇకపై సబ్సిడీ అందనుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.
అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంలో రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు మన దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు.
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేక సందర్భాల్లో చాలా మందికి, సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఇలా ఆధార్ కార్డు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైంది మాస్క్డ్ ఆధార్ కార్డ్.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు నిఖత్ జరీన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.