Home » Govt
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస
కడప సెంట్రల్ జైలుకు జైలర్గా ఉన్న వివాదాస్పద పోలీసు అధికారి వరుణారెడ్డిని బదిలీ చేసింది ప్రభుత్వం. వరుణారెడ్డి ఒంగోలు జైలర్గా బదిలీ అయ్యారు.
ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ జరిగిన ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. అలా లోన్లు ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్ధతు ఇస్తోంది. పిల్లల్ని కనే సంఖ్యను బట్టి కూడా తక్కువ వడ్డీ లోన్లు..
‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం పలికింది.ఇకపై మహిళలు,చిన్నారులపై నేరానికి పాల్పడాలంటే భయపడాల్సిందే. ఈ బిల్లు ప్రకారం.. ఉరిశిక్ష కూడా పడొచ్చు..
APలో మద్యం ధరల తగ్గింపుపై డైలాగ్ వార్
క్రైస్తవుల సంఖ్య పెరగాలి..పిల్లల్ని కనటానికి ప్రభుత్వం మహిళలకు మెటర్నిటి సెలవులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతోంది.
తెలంగాణలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే రూ. 1000 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒమిక్రాన్ ముప్పుతో మాస్క్ తప్పనిసరి.
‘స్క్విడ్ గేమ్’ సిరీస్ చూసినవారికి దారుణశిక్ష విధించిన ఉత్తరకొరియా ప్రభుత్వం..మరో దాష్టీకానికి పాల్పడింది.‘ది అంకుల్’ సినిమాను చూస్తున్న బాలుడికి 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి అంటే రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.