Home » Ground Report
బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ.
Bodhan Assembly Constituency: బోధన్ నియోజకవర్గం ఒకపుడు టిడిపి కంచుకోట కాగా ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కంచుకొటగా మారింది.. కాని కాలం మారిన సందర్బంగా ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ (BRS Party) తన ఖాతాలొ వేసుకుంది..అటు మహరాష్ట్రకు ఎక్కువగా సరిహద్దు ప్రాంతం ఉండటంతొ ఎక
మూడు పార్టీల్లోనూ ఒకరికంటే ఎక్కువగా ఉన్న ఆశావహులతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది.
BRSకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఆ పార్టీకి కటీఫ్ చెప్పి వచ్చే ఎన్నికల్లో సొంతంగా 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే మలక్ పేట్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ఉండే అవకాశం ఉంది.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉండటంతో జనసేన పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. జనసేన పార్టీ అధినేత పోటీచేస్తారనే టాక్ అనంత రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.
బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.
ఎవరు పోటీచేసినా.. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామాఅల్లుళ్ల మధ్యే జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. ఈ సారి కూడా రసవత్తర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.
చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే.. ఈక్వేషన్స్ మారిపోయే చాన్స్ ఉంది. ఎవరు పోటీలో ఉన్నా.. ఏ పార్టీ అభ్యర్థి అయినా.. ఏలూరులో ఈసారి విజయం అంత సులువు కాదనే చర్చ సాగుతోంది.
రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక�
శ్రీకాళహస్తిలో.. మరోసారి వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు.. తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.