Home » Ground Report
కొండపిలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం.. ఇరువర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి మాట్లాడినా దారికి రాకపోవడంతో సీఎం జగన్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారని టాక్ నడుస్తోంది.
మిని ఇండియాగా పేరొందిన కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్పై అన్ని ప్రధాన రాజకీయపార్టీలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నాయి. కూకట్పల్లిలో ఈసారి ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?
గత మూడు ఎన్నికల్లో.. మూడు వేర్వేరు పార్టీలకు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు.. ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
పాతపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ జరుగుతుండటంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది చివరి వరకు సస్పెన్స్గా మారనుంది.
Tandur Assembly Constituency: రాష్ట్ర రాజకీయం అంతా ఒక ఎత్తైతే.. తాండూరు రాజకీయం (Tandur Politics) మరో ఎత్తు. ఇక్కడ ఎప్పుడూ హైవోల్టేజ్ రాజకీయమే కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థ�
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష పార్టీలు వెనుకబడ్డాయనే టాక్ జుక్కల్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత జుక్కల్ కాంగ్రెస్ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది.
సిరిసిల్లలో కేటీఆర్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్.
మచిలీపట్నం రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నాయి.
కాంగ్రెస్ను గెలిపిస్తే ఎమ్మెల్యే హ్యాండిచ్చి పార్టీ మారారని... ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి కాంగ్రెస్ క్యాడర్.. ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు సుభాశ్రెడ్డి.
ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.