Home » Gujarat Titans
IPL 2022 : ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ పట్టేసింది గుజరాత్ టైటన్స్.. ఇప్పటివరకూ ఐపీఎల్లో తిరుగులేదని భావించిన అన్ని ఫేవరెట్స్ జట్లకు షాకిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ 2022 ట్రోఫీని హార్దిక్ పాండ్యా సేన ఎగరేసుకు పోయింది.
ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా ఉండాల్సిన పోరు ఏకపక్షమైపోయింది. గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫలితంగా ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న జాబితాలో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ చేరింది.
సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్.
రాజస్థాన్ రాయల్స్ ఆదివారం జరిగే ఐపిఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో అద్భుత సీజన్లో చివరి మ్యాచ్ను ఆడాలని భావిస్తోంది. అరంగేట్ర సీజన్లోనే దూసుకొస్తును్న టైటాన్స్ విజయకాంక్షతో కనిపిస్తుంది. కొత్త IPL జట్టు అయినప్పటికీ చాలా మంది అభిమానుల�
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 8గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అసలుసిసలైన యుద్ధం మొదలవుతుంది. క్వాలిఫయర్- 1లో గుజరాత్ టైటాన్స్ ర�
అసలుసిసలైన క్రికెట్ యుద్ధం మరి కొద్ది గంటల్లో మొదలు కాబోతోంది.. హోరాహోరీగా సాగిన ఐపీఎల్ పోరులో రెండు జట్లు ఫైనల్కు చేరాయి. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్�
రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (89) విజృంభించాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (26 బంతుల్లో 47 పరుగులు), పడిక్కల్ (20 బంతుల్లో 28 పరుగులు) కూడా రాణించారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ గేమ్ లో పదో ఓవర్ ను ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వేస్తుండగా
గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 47 బంతుల్లో 62(నాటౌట్) పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ తగ్గేదేలే అంటోంది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది.