Home » Gurugram
గురుగ్రామ్ నగరంలో కార్పొరేట్ కంపెనీలు మంగళవారం నుంచి మళ్లీ వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. హర్యానాలో కొనసాగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్లోని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేందుకు చర్యలు చేపట్టాయి....
హర్యానాలోని నుహ్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేస
హర్యానా రాష్ట్రంలోని నుహ్, గురుగ్రామ్ మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హర్యానాలో నిన్న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు....
దొంగలందు మంచి దొంగలు వేరయా అన్నట్లుగా కొన్ని ఫన్నీ ఫన్నీ రాబరీలు గురించి తెలిస్తే దొంగల్లో కూడా మానవత్వం ఉంది అనిపిస్తుంది. అటువంటి వింత వింత దొంగలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటారా ఏంటీ..? మరో వింత దొంగలు చేసిన పని తెగ వైరల్ అవుతోంది...వీళ్లెవర�
Shocking Video : వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు రోడ్డుపై ఎగిరి పడిపోయింది.
ఆమెను హతమార్చిన అనంతరం, వివరాలు దొరక్కుండా ఉండడానికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో వాటిని పడేశాడు. ఇంట్లో మిగిలిన కొన్ని భాగాల్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు మొదటగా చనిపోయిన మహిళ కాళ్లు లభించాయి
తరచూ ఎవరో ఒకరు ఇలా నోట్ల కట్టలు విసిరేస్తున్నారు. కొందరు క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారు. దీంతో నోట్ల కోసం ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అందుకే ఇలా నోట్ల కట్టలు విసిరేసే వారిపై పోలీ
Gurugram: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఒక కియా ఓనర్ రోడ్డు మీద పూల కుండీలు దొంగిలించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. 40 లక్షల రూపాయల కారు ఉండి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.
కోవిడ్ భయంతో రెండు, మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులకు సంబంధించిన ఉదంతాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్ల నుంచి కోవిడ్ భయంతో ఇంట్లోని ఒకే గదిలో ఉండిపోయారు. మూడ