Home » Halltickets
Andhra Pradesh Grama/Ward Sachivalayam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 16 వేల 208 పోస్టుల భర్తీకి 14 రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లక్షణాలున్న అభ్యర్థులకు ప్రత్య
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర
తెలంగాణ రాష్ట్రంలో నేటి(ఫిబ్రవరి 27వ తేదీ) నుంచి ఇంటర్మీడియట్ పరిక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి వచ్చే నెల(మార్చి) 16వ తేదీ వరకు పరిక్షలు జరగనుండగా పరిక్షలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. రాష్ట్రవ్యా