Home » haryana
Nepalese woman gang-raped : భారతదేశంలో దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి.. కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. భర్తను ఓ గదిలో కట్టేసి..మహిళపై నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డార�
Haryana salon owner skips Canada trip : ప్రతి ఏడాది భార్య పుట్టిన రోజును ఎంతో సంబరంగా జరుపుకొనే ఆ వ్యక్తి..ఈసారి మాత్రం రైతుల మధ్య ఉన్నాడు. దేశ రాజధానిలో కదం తొక్కుతున్న రైతులకు అండగా, మద్దతు పలుకుతున్నాడు. ఇంతకు ఆయన ఏం చేస్తున్నాడు అనేగా మీ డౌట్. ఆందోళనలు, నిరసనల్లో �
Delhi : Husbands in Delhi farmers’ protests..wifes farming : ప్రతీ మగాడి వెనుక ఓ మహిళ ఉంటుందని పెద్దలు ఊరికనే అనలేదు. భర్త దేశం కోసం ప్రాణాలు పణ్ణం పెట్టి పోరాడుతున్నా..భార్య భయపడదు. నువ్వు దేశం కోసం పోరాడు..నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటానని భర్త వెన్ను తట్టి పోరాటానికి పంపే భార్�
Haryana Schools to Open for Seniors on 14 December : డిసెంబర్ 14 నుంచి ఉన్నతపాఠశాల విద్యార్ధులకు తరగతులు ప్రారంభించేందుకు హర్యానా ప్రభుత్వం సిధ్దమైంది. స్కూలుకు రావటానికి 72 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన విద్యార్ధులు స్కూళ్లకు రావాలని పాఠశ�
Boris Johnson confuses farmers’ protest : భారతదేశ రాజధాని ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ..గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బ్రిటన్ పార్లమెంట్ లో లేబర్ పార్టీ సిక్కు ఎంపీ తన్మన్
Haryana Farmers Died : దేశ రాజధానిలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మరో రైతు మృతి చెందాడు. నిరసనల్లో నిర్విరామంగా పాల్గొంటున్న హర్యానా రైతు (32) hypothermia కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష�
[svt-event title=”మహారాష్ట్రలో రైలును అడ్డగించి రైతుల నిరసన” date=”08/12/2020,9:15AM” class=”svt-cd-green” ] రైతు సహాయ సంఘాలు మంగళవారం రైల్ రోకో చేపట్టి మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశాయి. భారత్ బంద్ నేపథ్యంలో స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యుల�
Farmer leaders call for Bharat Bandh on December 8 if demands not met : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ పిలుపు నిచ్చారు రైతు సంఘ నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్వాల�
Muslim man converts to Hinduism హర్యానా రాష్ట్రంలో నవంబర్-9,2020న 19ఏళ్ల హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు 21ఏళ్ల ముస్లిం యువకుడు మతం మారిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళను వివాహం చేసుకున్నాడు. హిందూయిజంలోకి మారిన అతడు తన పేరుని కూడా మార్చుకున్నాడ�
Haryana Health Minister కరోనా వైరస్ ని అంతమొందించేందుకు భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్ టీకా”ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. కాగా, ఇవాళ(నవంబర్-20,20