Home » haryana
చిన్నపిల్లలు చాలా కొంటెగా ఉంటారు.. కొన్నిసార్లు చిన్న పొరపాటే వారిని పెద్ద ప్రమాదాలలో పడేస్తుంది. అటువంటి ఓ చర్యే ఊహించని పరిణామం.. రైలు పట్టాలపై ఓ బుడతడికి జరిగింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన బల్లబ్ఘడ్ రైల్వే స్టేషన�
ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా భర్త కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు కొందరు మహిళలు. పడక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు. వయస్సు బేధం మర్చిపోతున్నారు. కేవలం పడక సుఖం కోసం వావీవరసలు మరిచి బరితెగిస్తు�
మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర�
రెండు రొట్టెలు ఆమె జీవితాన్నే మలుపు తిప్పాయి. ఆ రొట్టెలు ఆమెకు ఉపాధి మార్గం చూపించాయి. ఆ రొట్టెలే.. నెలకు రూ.70 సంపాదన తెచ్చిపెడుతున్నాయి. ఇది నిజమేనా అనే సందేహం రావొచ్చు. అవును నిజమే. రెండు రొట్టెలతో ఓ మహిళ నెలకు రూ.70వేలు సంపాదిస్తోంది. వంట గదితో
Man’s arm hacked in Haryana : హర్యానా రాష్ట్రంలో ఓ వ్యక్తి చేయి అడ్డంగా నరికివేసిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేకేత్తిస్తోంది. దీంతో దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేశారు Haryana police. చేతి మీద 786 టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్న ఓ ముస్లిం సోదరుడి చేయిని అడ్డంగా నరికేశారని
రాఫెల్ వచ్చేసింది. భారత్ వాయుసేనలోకి తొలి 5 రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. హర్యానాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్న
జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్�
తాగుడు మనిషిని ఎంతటి పతనానికైనా దిగజారుస్తుంది. తాగిన మైకంలో తప్పులు చేసిన కామాంధులు ఎందరో ఉన్నారు. హర్యానాలో తాగిన మైకంలో స్నేహితుడితో కలిసి కన్నకూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సినిమా కధలాగా అనిపించినా �
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో రోజువారీ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 80వేలకుపైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళనక�
హర్యానా ప్రభుత్వం త్వరలో కీలక బిల్లు ఒకటి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలలో పురుషులు మరియు మహిళా అభ్యర్థులకు 50:50 రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకురావాలని, ప్రతి పదవీకాలం తరువాత పురుష, మహిళా ప్రతినిధుల మధ్య సీట్లను రొటే�