Home » haryana
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. కొందరు నీచులు కామాంధులుగా మారారు. ఓ వీడియోని అడ్డం పెట్టుకుని యువతిని పలుమార్లు గ్యాంగ్ రేప్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ�
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్ గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. “ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నన్ను సంప్రదించిన వారందరూ సెల�
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 38 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం అతని వయస్సు 76 ఏళ్లు. 600 గ్రాముల నకిలీ పసుపులో కేసులో ఇది జరిగింది. 1982లో ఈ కేసు బుక్ అయ్యింది. 1982లో అరె�
సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు ప
‘‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’’ అనే పద్యం గుర్తుంది కదూ. గాడిద పాలు కడవ నిండా ఉన్నా ఏంటి ఫలితం అదే ఆవుపాటు గరిటె అయినా ఉపయోగం అని దాని అర్తం. కానీ ఇప్పడు గాడిదపాలకు కూడా మంచి గిరాకీ రానుంది హర్యానా రాష్ట్రంలో. గాడిద ప�
థాయ్లాండ్ నుంచి వచ్చిన 41ఏళ్ల టూరిస్ట్ ను హర్యానాలోని హోటల్ మేనేజర్, అతని సిబ్బంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆగష్టు 8న ఘటన జరగ్గా.. నిందితుడైన హోటల్ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులపై దర్యాప్తు జరుపుతున్నారు. ‘ప్రధాన నిం
అతనొక ఆయుర్వేద డాక్టర్. ప్రాణాలు పోసి రోగులను రక్షించాల్సిన వాడు నేరాల చేయటంలో డాక్టరేట్ సంపాదించాడు. ఎవరికీ చిక్కకుండా నేరం చేయటానికి వేసే ప్లాన్లలో అతనిది మాస్టర్ మైండ్. ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో �
సోనియా,రాహుల్గాంధీలకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర �
నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ ఛాయ్ వాల. కరోనా వైరస్ క�
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�