haz tour

    హజ్ యాత్రకు బయల్దేరిన తెలుగు రాష్ట్రాల 70మంది బృందం

    October 28, 2019 / 05:11 AM IST

    తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 70 మంది యాత్రికుల బృందం పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో మహ్మద్ యూసుఫ్ అలీ వీడ్కోలు తెలిపారు. 16 రోజుల పర్యటన ముగించుకుని నవంబర్ 11న తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది

10TV Telugu News