Home » High Court
amaravathi lands issue : ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవ
Amaravati Land Scam Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు హైకోర్టుకు చేరింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. సీఐడీ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై
MP HC order directing accused to tie Rakhi on victim condition for bail : మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ఓ యువతిని అత్యాచారం చేశాడు. నేరం నిరూపణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానికి హైకోర్టు అత్యాచార దోషికి బెయిల్ ఇవ్వాలి అంటూకొన్ని షరతులు
డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.
ZPTC, MPTC elections : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ సర్కార్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు తీర్పును బట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎస్ఈసీ ఒకవేళ జె
Lawyers blocked the Chandrababu’s Roadshow : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద మార్కెట్ దగ్గర చంద్రబాబు రోడ్ షోను న్యాయవాదులు అడ్డుకున్నారు. హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుం
High court angry over illegal structures : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిం�
AP High Court dismisses writ petitions : మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన రిట్ అప్పీల్స్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. కోవిడ్ వలన సామాజిక మార�
Corona Bulletin release every day : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపటి నుంచి ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు..రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని సూచించింది. సర్వే నివేదికలోని సిఫార్సులు అమలయ్