Home » High Court
తెలంగాణను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కేసీఆర్ సభపై నీలి నీడలు అలుముకున్నాయి. నాగార్జున సాగర్లో ఏర్పాటుచేయనున్న సీఎం సభను రద్దు చేయాలంటూ రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్రం 6 గంటలకు ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది.
ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెచ్చిపోయారు.. వర్గాలుగా విడిపోయి పోరుకు తెరలేపారు.. తగ్గేది లేదంటూ కుర్చీలతో కుమ్మేసుకున్నారు.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ జనసేన హౌస్మోషన్ పిటిషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరింది.
Stop freebies, create infra..Madras HC : తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు ప్రజల్ని అవి ఫ్రీగా ఇస్తాం. ఇవి ఫ్రీగా ఇస్తాం అంటూ ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారంటూ మద్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చే�
ఏపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య వార్ చల్లారడం లేదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.