Home » High Court
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలన
దక్షణాది గ్రేట్ దర్శకులలో ఒకరైన శంకర్ సినిమా ఇండియన్ 2 ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇండియన్ 2 పూర్తిచేయకుండానే దర్శకుడు శంకర్ మరో సినిమాకు ఎలా సిద్దమవుతారని లైకా ప్రొడక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. కోర్టు సామరస్యంగా పరిష్కరించుకోవాలని �
కరోనా పాజిటివ్ రోగులకు ఇచ్చే ఆనందయ్య K మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. పనితీరుపై హైకోర్టులో వాదనలు జరగగా.. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తయ్యింది.
రాష్ట్రంలో పెరుగుతోన్న కొవిడ్ కేసులు దానికి తగ్గట్లు తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందడంలేదంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అవడంతో విచారణకు స్వీకరించింది.
ఏపీలో రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి చేయాల్సిన చికిత్సకు కొరత ఉన్న క్రమంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతపై ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రభుత్వ�
రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి బిల్లులు భారీగా వసూళ్లకు హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిం�
తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్డౌన్ విధిస్తారో...నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న దేవరయాంజల్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది.
Sangam Dairy: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో కేసులో ఏపీ ప్రభాత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ పరిశ్రమను తమ అధీనంలోకి తీసుకోవాలని భావించిన ప్రభుత్వం నిర్ణయానికి ఆటంకం కలిగింది. సంగం డెయిరీని తమ ఆధీనంలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం విడుదల