Home » High Court
పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను వ�
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ
గన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్ని
సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన కేసులో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని..రెగ్యులరైజేషన్ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అంట�
విజయవాడ : ఏపీలో హైకోర్టు బిజి బిజీగా వుంది. తొలిరోజునే కీలక కేసులపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న హైకోర్టు విడిపోయిన తరువాత విజయవాడ కేంద్రంగా ఏపీ హైకోర్టు వ్యవహారాలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. నగరంలోని గవ�
ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 1వ తేదీ నుండే ఇరు రాష్ట్రాల హైకోర్టులో పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పటికే రెండు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే…అమరావతిలో కడుతున్న �
హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సరిగ్గా ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిలిపివేయాలంటూ హ�
విజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ �