Home » High Court
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫిభ్రవరి 16 శనివారం ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. హైకోర్టు క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. కోర్టు ప్రాంగణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న �
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్లపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియ
హైదరాబాద్ : పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించింది. ‘‘పోలీసులు యూనిఫాంకు ఓ బాధ్యత..గౌవరం ఉంటుందనీ..దానికో కోడ్ ఉంది…మీకంటూ ఓ నేమ్ ప్లేట్ ఉంటుంది…అవన్నీ వదిలేస�
ఓ కన్న తండ్రి తన కుమారుడి కోసం రాత్రి, పగలు నిద్ర మానుకొని అతడికి ఆక్సిజన్ అందించిన ఘటన అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించి. ఆక్సిజన్ అందక తల్లడిల్లిపోతున్న చిన్నారిని బ్రతికించుకొనేందుకు ఆ తండ్రి కన్నీళ్లు దిగమింగుకొని ఆక్సిజన్ అందించిన ఘ�
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమపై గెలిచిన అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని కోరూతూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 12 మంది సీనియర్ నాయకులు శుక్రవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈసీకి ఫిర్య
హిందూ, ముస్లిం వివాహం సుప్రీంకోర్టు కీలక తీర్పు భర్త ఆస్తిపై భార్యకు హక్కు లేదు పిల్లలకు మాత్రం హక్కు ఢిల్లీ : హిందూ, ముస్లిం వివాహం (మతాంతర వివాహం)పై దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ-ముస్లిం వివాహబంధం�
విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత జగన్పై దాడి జరుగుతుందని ముందే సినీ నటుడు శివాజీకి ఎలా తెలుసు ? విచారిస్తే ఈ కేసు చిక్కుముడి వీడుతుందా ? అని ఎన్ఐఏ భావిస్తోంది. ఆపరేషన్ గరుడలో ప్రతిపక్ష నేత జగన్పై దాడి జరుగుతుందని ముందే శివాజీ వెల్లడించిన సంగతి త�
ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్ గా మారింది. సరికొత్త హంగుల కోసం రీ మోడల్ చేయించుకునే విషయ�
తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.