Home » High Court
నిజామాబాద్ లోక్సభ ఎన్నికపై రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల సంఘకు ఈ ఎన్నిక ఒక సవాల్గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ�
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని..భారీ నష్టాల్లో కూరుకపోయారని..తమకు న్యాయం చేయాలని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్తో కూడిన ఆల్ ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం హైకోర్టుకు వెళుతోందని దర్శకుడు వర్మ వెల్లడ
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై నిర్మాత రాకేష్ రెడ్డికి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇదేమైనా పెద్ద సమస్యా.. దీనిపై అత్యవసరం విచారణ జరపాల్సిన అవసరం ఏంటీ అంటూ సున్నితంగా మందలించింది న్యాయస్థ�
హైదరాబాద్ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 శుక్రవారం జీవో నంబర్ 750 జారీ చేసింది. ఈసీ ఆదేశాలప
ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్….7వందల కోట్ల బినామీ ఆస్తులు కలిగి ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో బాధితులు అఫిడవిట్ దాఖలు చేయడంతో
హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్పై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులకు , ఆంధ్రప్రదేశ్ జనరల�
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13 మందిని �
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు సాగాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో దాఖలైన మూడు పిటి�