Home » High Court
వీఐపీ దర్శనంపై వేసిన పిల్(పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్)ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టిపడేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వీఐపీ దర్శనాలు సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ పిల్ దాఖలు చేశారు. వాటిని కొట్టి �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు..దాని అనుబంధ ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మల్లన్న సాగర్ వ్యవహారంలో ఇప్పట్లో స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. �
ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. బెయిల్ పత్రాలతో పాటు షూరిటీ ఇవ్వడానికి కొండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసులు న
ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 15వ తేదీ బుధవారం విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసి
నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�
అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట లభించింది. మే15, 2019వ తేదీ వరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కోర్టు సూచించింది. తమను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని అనర్హతకు గురైన రాములు నాయక్, యాదవ్రెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టును �
హైదరాబాద్: మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�
హైదరాబాద్ : టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం (ఏప్రిల్ 30, 2019)న హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్