Home » High Court
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విచారం వ్యక్తం చేశారు. కోడెల చాలా ధైర్యవంతుడు అని
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. కొత్త అసెంబ్లీ కట్టాలని తీసుకున్న నిర్ణయం..ఆదిశగా సాగుతున్న చర్యలు వివాదంగా మారి కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో అసెంబ్లీ నిర్మాణం క
యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర
తెలంగాణ హైకోర్టు శుక్రవారం వాల్మీకి సినీ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. సినిమా షూటింగ్ రోజు నుంచి వాల్మీకి వర్కింగ్ టైటిల్తో పని చేస్తున్న టీం అదే టీంతో సినిమాను విడుదల చేయాలనుకుంది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయిపోయింద
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధా�
వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాల్మీకి కులస్తులను కించపరిచేలా సినిమా తీసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. సెన్సార్ బోర్డు అనుమతి ప్రతాలతో పాటు పూ�
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరిని నియమించారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే గతంలో జిస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీలిజయం సిఫారసు చేయగా.. కేంద్ర ప్�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో రూపొంది విడుదలకు సిద్దమైన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రత్యేక అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు స్పె
గుంటూరు జిల్లా టిడిపీ సీనియర్ నేత, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2014లో అక్రమ మైనింగ్ విషయంలో సీఐడీ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. దీనిపై సీబీఐ దర్యాప్తున
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని