Home » High Court
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైసీపీ కో ఆర్�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ వార్డుల విభజన, ఎన్నికలు చట్టబద్ధంగా జరగడం లేదంటూ, రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిప
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే
ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ సారైనా కోర్టు ఆదేశాలు పాటిస్తారా? ప్రభుత్వం శనివారం కార్మికులను చర్చలకు పిలుస్తుందా? ఒకవేళ పిలిస్తే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేదెవరు?
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు పనిచేయలేదు. న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు చర్చలు జరపడం సాధ్యంకాలేదు. ఇటు… ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు పంతాన్ని వీడకపోవడంతో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం కోర్టుకు నివే�
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సోమవారం వరకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం తరపున, కార్మికుల సంఘాల తరపున అడ్వకేట్స్ వాదించారు. ఇరువురు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ�