Home » High Court
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారో ? ఎందుకు చంపారో వెల్లడి కాలేదు. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణపై వివేకా కుటుంబం పలు అనుమానాలు వ్యక్త�
పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. �
ఎన్నికల టైంలో సినిమాలు విడుదల చేయొద్దు అంటూ దాఖలు అయిన పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. లక్ష్మీస్ ఎన్టీఆర్, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాల విడుదలను ఆపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సత్యనారాయణ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. మార్చి 19�
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 ఏప్రిల్ 27న రాత్రి 10గంటలు దాటిన తరువాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేశారంటూ గతంలో గుంటూరు అరండల్పేటలో కేసు నమోదు కాగా ఆ కేసులో చిరంజీవికి ఊరట లభించింది. ఈ విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసున
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశా
ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు(సోమవారం, మార్చి 4) ఉదయం పదిన్నరకు కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు
రేషన్ కావాలా కార్డు చూపించు.. లోన్ కావాలా కార్డు జిరాక్స్ ఇవ్వు.. బస్సు, రైలు టికెట్టు.. చివరికి చచ్చిన తర్వాత స్మశానంలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే పనులు జరిగే రోజులు వచ్చేశాయి. తిండి కోసం కూడా ఆధార్ లింక్ చేసినోళ్లు.. మద్యంకి మాత్రం మినహాయిం�
హైదరాబాద్: సెల్ ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త మీరు జైలుకెళ్లే అవకాశముంది. హా..ఏంటి ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేస్తే..ఫైన్ పడుతుంది కానీ ఏకంగా జైలు శిక్ష ఏంటీ అనుకుంటున్నారా? జోక్ కాదు ఇది నిజం. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమా�