Home » hike
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వచ్చే వేళ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బాటిల్ సామర్ధ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచినట్లు అబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పార
ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో
ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు మంగళవారం, డిసెంబర్10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ముందుగా పెంచిన రేట్లు ప్రకారం కాకుండా సవరించిన చార్జీలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన ఛార్జీల �
ఆర్టీసీని బతికించుకోవాలంటే ఛార్జీల భారం మోపక తప్పదు. రేట్లు పెంచే ముందు ప్రభుత్వాలు చెబుతున్న కారణాలివి. కారణాలు ఏమైనా గాని.. ఆ భారం ప్రజల నెత్తినే పడుతోంది. ధరలు ఎంతెంత పెరుగుతాయన్న దానిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. తెలంగాణలో కిలో మ�
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�
తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. పల్లె వెలుగు నుండి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలు పెరిగాయి. కిలో మీటర్కు 20 పైసలు చొప్పున పెరిగింది. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి �
సీఎం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు రేపు విధుల్లో చేరాలని పిలుపు ఇచ్చారు. కార్మికులంతా ఉద్యోగాల్లో జాయిన్ కావాలన్నారు. కార్మికులు ఇప్పటికైనా మేల్కొని విధుల్లో చేరాలన్నారు. తక్షణ సాయం కింద ఆర్టీసీకి రేపట�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం డీఏను పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్టారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువ భత్యం 30.392శాతం నుంచి 33.536శాతానికి పెరిగింది. 2019, జనవరి 1నుంచి డీఏ పెం