hike

    పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త

    October 15, 2019 / 01:56 AM IST

    తెలంగాణలోని గ్రామ పంచాయతీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రామ కార్మికుల జీతాలు పెంచింది. రూ.8వేల 500 కి పెంచూతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం(అక్టోబర�

    దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు

    October 9, 2019 / 09:28 AM IST

    కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్‌నెస్ అలోవెన్స్‌ను పెంచనున్నారు. వినియో�

    దసరా వాత : ప్లాట్‌ ఫామ్ టికెట్ ధర మూడింతలు పెంపు

    September 28, 2019 / 03:09 PM IST

    దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా పండుగ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర భారీగా పెంచేశారు. ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం

    రైల్వే బాదుడు : ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంపు

    September 28, 2019 / 10:27 AM IST

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది.

    వైఎస్సార్ పెళ్లి కానుక పెంచిన ఏపీ ప్రభుత్వం

    September 16, 2019 / 12:56 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివాహ సమయంలో  పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్‌ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం  సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు  ఇచ్చే 40 వేలరూపాయలను లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేస�

    బాదుడు షురూ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

    September 1, 2019 / 02:54 PM IST

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంద

    ప్రభాస్ సాహోకి సీఎం జగన్ షాక్

    August 28, 2019 / 11:04 AM IST

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు

    మహర్షి బాదుడుపై మంత్రి క్లారిటీ : టికెట్ల ధరలు పెంచడానికి పర్మిషన్ ఇవ్వలేదు

    May 8, 2019 / 04:38 AM IST

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల

    భారతీయ ఐటీ కంపెనీలకు షాక్: H-1B అప్లికేషన్ ఫీజు పెంపు

    May 8, 2019 / 03:55 AM IST

    అమెరికాలో సాంకేతిక నిపుణులైన విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం జారీ చేసే హెచ్-1B వీసా అప్లికేషన్ ఫీజు పెంచాలని అమెరికా భావిస్తోంది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణనిచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కు నిధులు పెంచ�

    ఐదేళ్లలో భారీగా పెరిగిన ఆస్తులు : తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు

    May 4, 2019 / 02:08 PM IST

    తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అఫిడవిట్లపై ఫోకస్ పెట్టిన ఐటీ శాఖ అధికారులు.. వారి ఆస్తుల్లో వ్యత్యాసాలను గుర్తించారు. వారి ఆస్తులు భారీగా పెరిగినట్టు తెలుసుకున్నారు. ఇంతగా ఆస్తులు

10TV Telugu News