Hyderabad's Encounter

    ఏడేళ్ల నుంచి పోరాడుతున్నా.. ఏడు రోజుల్లోనే న్యాయం: నిర్భయ తల్లి

    December 6, 2019 / 03:28 AM IST

    హైదరాబాద్‌లో  జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఉందంతం.. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ ‌పై ఢిల్లీలో అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి స్పందించారు. డాక్టర్ దిశ కుటుంబానికి త్వరగా న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు. డాక్టర్ ద

10TV Telugu News