-
Home » increased 19 percent
increased 19 percent
AP Farmers Suicide 19 Percent : ఏపీలో 19 శాతం పెరిగిన రైతు ఆత్మహత్యలు..ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడి
August 31, 2022 / 11:07 PM IST
ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇలా మూడో స్థానంలో నిలువడం వరుసగా ఇది మూడోసారి. ఎన్