Home » independent candidates
ప్రసన్న హరికృష్ణ, రవీందర్ సింగ్తో పాటు.. ట్రెస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్ రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచికట్ల ఆశమ్మ, బక్క జడ్సన్, మంద జ్యోతి కూడా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు.
నంబర్ గేమ్ తెరపైకి రావడంతో అక్కడ క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయ్. అభ్యర్ధులు చేజారకుండా టీడీపీ ముందుగానే జాగ్రత్తపడి గెలిచిన వారిని క్యాంపులకు తరలించింది.