Home » india
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు. పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది
ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు
చాలా ఏజెన్సీలు ఇటీవల భారతదేశ వృద్ధి రేటు అంచనాలను సవరించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2023లో వృద్ధి రేటును 5.9 శాతంగా అంచనా వేసింది. తర్వాత దానిని 6.1 శాతానికి సవరించింది. 2024లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది
అదానీ సంస్థలు అవినీతికి పాల్పడ్డట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయం అంతర్జాతీయంగా..
శుక్రవారం విడుదల కానున్న న్యూ జనరేషన్ బుల్లెట్ 350 ధర రూ.1.70 లక్షలుగా ఉండనున్నట్లు అంచనా.
ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది.
Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇండియా బ్లాక్ కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించే అవకాశం ఉందని �
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అనంతరం మార్చి 2023న పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాకు అక్రమంగా పిల్లలను తీసుకెళ్లాడని రష్యా అధ్యక్షుడిపై ఆరోపణలు ఉన్నాయి
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతికి భారతదేశం అనుమతించింది. సింగపూర్ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్ వాసుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించిందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది......