Home » india
ఇప్పుడు రెండు దేశాల్లోనూ హైకమిషనర్ లేరు. ఇస్లామాబాద్, ఢిల్లీలోని పాకిస్తానీ, భారత హైకమిషన్లు వారి సంబంధిత ఇన్ఛార్జ్ల నేతృత్వంలో కొనసాగుతున్నాయి. గీతిక శ్రీవాస్తవ ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఇండో-పసిఫిక్ విభాగంలో జాయింట్ సెక్ర
యుటు 2కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బ్లూమ్బర్గ్ పలు వివరాలు తెలిపింది. చైనా రోవర్ ఇప్పటికీ చంద్రుడిపై తిరుగుతోందని..
బెంగళూరులో జరిగిన రెండవ దఫా సమావేశాల నుంచి నితీశ్, తేజశ్వీ అర్థాంతరంగా వెళ్లిపోయారు. సమావేశానికి ముందే నితీశ్ కు వ్యతిరేకంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమీపంలో
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
భారత్-పాక్ మ్యాచ్ పై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
గత సంవత్సర కాలంలో, భారతీయ శ్రామిక శక్తిలో 43% మంది తమ కార్యాలయాల్లో ఏఐ వినియోగాన్ని పెంచారని ఈ నివేదిక తెలిపింది. ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్నైనా నేర్చుకుంటామని చెప్తున్నారు
‘‘@PatrickChristys చంద్రుని మిషన్పై వారి విజయవంతమైన అభినందనలకు భారతదేశాన్ని అభినందించారు. కానీ నియమం ప్రకారం, మీరు చంద్రుని మీద ఉండే చీకటిలోకి రాకెట్ను పంపగలిగినప్పుడు, విదేశీ సహాయం కోసం మమ్మల్ని సంప్రదించకూడదు!’’ అని ట్వీట్ చేశారు
దేశంలో మళ్లీ చక్కెర ధరలు పెరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. చక్కెర ధరలు పెరగకుండా కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని యోచిస్తోంద�
వరుణుడే గెలిచాడు. ఒక్క బంతి కూడా పడకుండానే డబ్లిన్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు.
ఐర్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.