Home » IndVsEng 3rd T20I
ఇంగ్లండ్ తో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ బాదినా భారత్ కు పరాజయం తప్పలేదు.
IndVsEng 3rd T20I : ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్టేజ్ లో క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ గా బ్యాటింగ్ చేశాడు. �