Inquiry

    ఈడీ విచారణకు రియా ఎవరి కారులో వెళ్లిందో తెలుసా?!

    August 7, 2020 / 09:45 PM IST

    సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాన�

    రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తొలి విచారణ..బినామీల ఇళ్లల్లో సోదాలు

    February 29, 2020 / 01:51 AM IST

    రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ ప్రత్యేకాధికారి, �

    మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టులో విచారణ

    January 23, 2020 / 05:39 PM IST

    మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.

    రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా విచారణ :  సీఎం జగన్

    January 20, 2020 / 08:09 AM IST

    రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా విచారణ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బుగ్గన వెల్లడించిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. అసలు విషయాలు బయటకు రావాలని, ఇక్కడున్న సభ్యులు, బయట ఉన్న సభ్యుల గురి�

    మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

    January 3, 2020 / 03:51 PM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

    దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు

    December 20, 2019 / 12:14 PM IST

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.

    దిశా నిందితుల ఎన్ కౌంటర్ : మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత

    December 12, 2019 / 07:57 AM IST

    చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింతపై 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మృ

    ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ : వేతనాలపై హైకోర్టులో విచారణ

    November 27, 2019 / 08:40 AM IST

    ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. వేతనాల చెల్లింపు విషయంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు – 7 ప్రకారం ఒక్క రోజు విధులకు హాజర�

    ESI మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు

    October 29, 2019 / 12:36 PM IST

    ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది.

    విశాఖ భూ కుంభకోణం : సీఎం జగన్ కీలక నిర్ణయం 

    October 18, 2019 / 12:51 AM IST

    రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో నిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్‌కుమార్ నేతృత్వ

10TV Telugu News